Wednesday, 20 April 2022

సజ్జల ను కలసి వినతి పత్రం అందచేసిన బాలకాశి

సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైం స్కేల్ చేయాలని కోరుతూ... గౌరవ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలసి, వినతిపత్రం ఇచ్చి జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.విజయ్.. MTS అమలుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలు సవరించాలని కోరడం జరిగింది... ఉద్యోగులల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, ఆవేదనను సజ్జల గారికి తెలియచేయడం జరిగింది..* *ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని సజ్జల గారు హామీ ఇచ్చారు..*

*-ఎం.బాలకాశి,*
*రాష్ట్ర అధ్యక్షుడు*

No comments:

Post a Comment