Wednesday, 26 June 2024

తేది 26.06.2024 | కుప్పం పర్యటనలో ఉన్న గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలసిన చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఉద్యోగ భద్రత, రెగ్యులర్, MTS,HR policy అమలు, పెండింగ్ వేతనాలు పై వినతిపత్రం సమర్పించారు.

No comments:

Post a Comment