Friday, 5 July 2024

*గౌరవ విద్యా శాఖ మంత్రి గౌరవ నారా లోకేశ్ గారిని, గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ IAS గారిని, ఎస్పిడీ గారికి కలిసిన జేఏసీ గౌరవ అధ్యక్షులు ఏ.వి.నాగేశ్వరరావు గారు. సమ్మె కాలపు జీతం, సమ్మె అగ్రిమెంట్స్ హెచ్ఆర్ పాలసీ కమిటీల MTS అమలు, పెండింగ్ వేతనాలు పైన గౌరవ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి, ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పెండింగ్ వేతనాలు ఈ వారంలో వేస్తామని ఇతర సమస్యలు మరికొద్ది రోజులల్లో పరిష్కరిస్తామని గౌరవ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హామీ ఇచ్చారు**-kantharao Nani**రాష్ట్ర చైర్మన్*

No comments:

Post a Comment